మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో తారకరామకాలనీకి చెందిన వక్కల శంకర్ (45 ) వయస్సు గత పదిరోజులగా అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవలే 5రోజుల క్రితం మరణించడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న డొంక చిన్ని వారి కుటుంబ సభ్యులను కలసి వారిని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అలాగే తమవంతుగా వారి యొక్క కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.ఈ కార్యక్రమంలో కోగిలా అజయ్ కుమార్, కొమ్ముల రాజు,బొల్లం శివ రాజు,జన్ను కర్నాకర్,చిర్ల సంతోష్,ఈర్ల ప్రసాద్,నాగార్జున,నాగరాజు, సంగి సందీప్,గుండె శరత్, పోలేపాక చందు,పోలేపాక
చింటు,రత్నం రమేష్, సమ్మయ్య,జంగిడి ఆనంద్ , చింత అంజయ్య తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: