మన్యం టీవీ, అశ్వాపురం:ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి భద్రాచలం లో ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న మండల కో ఆప్షన్ సభ్యుడు ఎస్ కే. ఖదీర్ ను ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్లో పరామర్శించారు. ప్రమాద వివరాలు ఆరోగ్య పరిస్తితి పొంగులేటి తెలుసు కున్నారు. నేనూ ఉన్నానని అధైర్య పడవద్దని ఏ ఇబ్బందీ ఉన్నా నా దృష్టికి తీసుకురావాలని పొంగులేటి ఖదీర్ కు భరోసా కల్పించారు.
Post A Comment: