CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జనరల్ ఇన్స్యూరెన్స్ చెక్కులను అందజేసిన పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు.

Share it:

 



రైతు కుటుంబాలను ఆదుకుంటున్న జనరల్ ఇన్స్యూరెన్స్ లు.....


మన్యం టీవీ,బూర్గంపాడు:


భద్రాద్రి జిల్లా బూర్గంపాడు ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లి" బూర్గంపాడు సంఘ కార్యలయంలో అధ్యక్షులు బిక్కసాని శ్రీనివాసరావు ఇటీవల చనిపోయిన నలుగురు రైతులు బూర్గంపాడు కి చెందిన బర్ల సత్యనారాయణ,మర్రి కుంట గ్రామానికి చెందిన బుచ్చమ్మ, మోతి పట్టినగర్ కి చెందిన కొంగర ప్రభాకర్ రావు,ఇరవెండి గ్రామానికి చెందిన మడపాటి సత్యవతి అనే వీరు మరణించినందుకు గాను జనరల్ ఇన్స్యూరెన్స్ పధకం క్రింద 50,000 చెక్కును అధ్యక్షులు బిక్కసాని శ్రీనివాస్ రావు చేతుల మీదుగా వారి యొక్క కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో డిసిసి బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు, పిఎసిఎస్ సీఈవో ప్రసాద్,కార్యదర్శులు తిరుపతిరెడ్డి, SD ఉమర్ పాల్గొన్నారు.

Share it:

Post A Comment: