ములుగు జిల్లా టీ యం యం అధ్యక్షులు కర్రి శ్యాంబాబు
మన్యం టీవీ మంగపేట.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన దళిత బంధు పథకం ద్వారా దళితుల సమగ్ర అభివృద్ధికి పాటుపడాలని తద్వారా ఆర్ధిక స్వాలాంబన సాధించాలని కెసిఆర్ చేస్తున్నటువంటి, తలపెట్టిన ఈ మహాత్ కార్యక్రమం ఒక్క హుజురాబాద్ కే పరిమితం చేయకుండా తెలంగాణ లోని ప్రతి దళిత బిడ్డ కుటుంబం సమగ్ర అభివృద్ధి సాధించేలా ప్రతికుటుంబానికి పదిలక్షలు అందజేయాలనీ ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని ములుగు జిల్లా టీ యం యం అధ్యక్షులు కర్రీ శ్యాంబాబు పేర్కొన్నారు. ఈ విషయం పై తెలంగాణ రాష్ట్రము లోని 59షెడ్యూల్ కులాల దళిత నాయకులతో చర్చలు జరిపి పార్టీలకు అతీతంగా దళితులందరు సమగ్ర అభివృద్ధి కోసం కలసి పని చేస్తామని పత్రికముఖంగా పేర్కొన్నారు.
Post A Comment: