మన్యం టీవీ దుమ్ముగూడెం ,ఆగస్టు 2,: పిఎసిఎస్ దుమ్మగూడెం లో ఈరోజు తాత్కాలిక అధ్యక్షునిగా ఉపాధ్యక్షులు ఉన్నటువంటి ఎల్లారెడ్డి గారిని డి సి ఓ గారి ఆదేశానుసారం తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించడం జరిగింది అధ్యక్షులు డివిఎస్ రాజు గారు మరణించినందున సంఘ లావాదేవీలు జరిపించుటకు తాత్కాలిక అధ్యక్షుడిగా ఎల్లారెడ్డి గారి నియమించడం జరిగింది ఈ సమావేశంలో డైరెక్టర్లు యాలమంచి శ్రీనివాసరావు ,కారం పుల్లయ్య భద్రయ్య పిసోడ్ వెంకటేశ్
పాయం చలపతి ,వెంకటేశ్వర్లు, బొల్లి చందర్రావు సంఘం సీఈవో ముత్తయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు
Post A Comment: