మన్యం టివి దుమ్ముగూడెం, ఆగస్టు 2: ఇటీవల కరోనా బారినపడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య కోలుకున్న టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అనే సత్యనారాయణ మూర్తి సత్యాలు పరామర్శించడం జరిగింది .ఈ సందర్భంగా చైర్మన్ గారికి సత్య లు తగు ఆరోగ్య జాగ్రత్తలు వివరించడం జరిగింది చైర్మన్ చైర్మన్ గాని పరామర్శించిన వారిలో భద్రాచలం బీసీ సెల్ నాయకులు రాంబాబు కూడా ఉన్నారు.
Post A Comment: