మన్యం టీవీ,బూర్గంపాడు:
బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రైతులు పొలాలకు వెళ్లే గ్రావెల్ రోడ్డుని ప్రారంభించిన బూర్గంపడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత.
అనంతరం రాఖీ పౌర్ణమి సందర్భంగా అక్కడికి వచ్చిన పలువురికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన జడ్పీటీసీ శ్రీలత.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ భూక్య దివ్యశ్రీ,స్థానిక ఉపసర్పంచ్ కైపు లక్ష్మీనారాయణ రెడ్డి,స్థానిక వార్డుసభ్యులు విజయ, రామలక్ష్మి స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు కైపు సుబ్బిరామిరెడ్డి,గాదె నర్సిరెడ్డి, బత్తుల రామకొండా రెడ్డి,కైపు బాల నాగిరెడ్డి,మూల ఆదిరెడ్డి, వాల్య మరియు రైతులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
Post A Comment: