మన్యం టీవీ,బూర్గంపాడు:
అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిపే రాఖీ పర్వదినం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ క్యాంప్ కార్యాలయానికి వెళ్లి జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య కి రాఖీ కట్టి సోదర సోదరిమణి ఆప్యాయతలను పంచుకున్న బూర్గంపాడు జడ్పీటీసీ శ్రీమతి కామిరెడ్డి శ్రీలత.
Post A Comment: