మన్యం టీవీ, అశ్వాపురం:ఈ రోజు అశ్వాపురం మండల తెరాస నాయకులు వేములపల్లి కృష్ణార్జునరావు,రమేష్ మాతృమూర్తి హైమావతి చిత్రపటానికి పూలతో నివాళులర్పించి కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య, ఎంపీపీ ముత్తినేని సుజాత, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్ పార్టీ ప్రజా ప్రతినిధులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: