మన్యం టీవి టేకులపల్లి : టేకులపల్లి ఎస్ ఐ రాజ్ కుమార్ యాదవ్ అత్యున్నత సేవలు అందిస్తు,మండలంలో యువత మత్తు పదార్ధాలకు బానిసలుగా మారుతున్న సమయం లో మత్తు పదార్ధాల గుట్టు రట్టు చేసినారు,శాంతి భద్రతలు కాపాడటం లో ధైర్యంగా ప్రజలందరి మెప్పు పొందారు,వారికి 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కఠిన సేవా అవార్డ్ ప్రభుత్వం అందజేసింది, విప్ రేగా కాంతారావు
Navigation
Post A Comment: