మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(ఆగస్టు 07):: అష్టకష్టాలు పడి చెమటోర్చి, విత్తనాలు నాటి, వరి నాట్లు వేసి, వరుణుడి కృప కోసం ఎదురు చూస్తున్న రైతన్నలు. మండలంలోని అబ్బుగూడెం గ్రామంలోని రైతన్నలు వారు వేసిన పంటలు పచ్చగా ఎదగాలని, సకాలంలో వర్షాలు రావాలని. దేవుని ప్రార్థిస్తూ, కుటుంబ సమేతంగా గ్రామంలోని భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
Post A Comment: