మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి:: మహానుభావుల ప్రాణ త్యాగఫలంగా నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం యొక్క దినోత్సవ వేడుకలను అన్నపురెడ్డిపల్లి మండలంలోని ఎర్రగుంట గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలు ప్రియాంక, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వారి వైద్య ఆరోగ్య సిబ్బందితో ఘనంగా నిర్వహించారు.
Post A Comment: