మన్యం టివి,దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,దమ్మపేట మండలం,మందలపల్లీ లో గుంటూరు శ్రీనివాసరావు కుమార్తె రిసెప్షన్ లో వధూవరులను అశ్విరదించిన మాజిమంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు.
వారి వెంట జడ్పీటిసి పైడి వెంకటేశ్వరరావు,ఆయిల్ పామ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆలపాటి రామచంద్ర ప్రసాద్,మండల అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు,పార్టీ పెద్దలు అడపా రాంబాబు,నాయకులు అబ్దుల్ జిన్నా,రెడ్డిమల్ల వెంకటేశ్వరరావు,నమస్తే తెలంగాణ రిపోర్టర్ సికే నాగార్జున ఈ కార్యక్రమంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.
Post A Comment: