మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖలకు మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్,పంచాయతీ రాజ్ శాఖ,గ్రామీణ అభివృద్ధి మరియు నీటి పారుదల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, గిరిజన సంక్షేమం,స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్,రాష్ట్ర ప్రణాళిక ఉప సంఘము ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,మహబూబాబాద్ ఎంపీ శ్రీమతి మలోత్ కవిత, ములుగు జిల్లా జడ్పి చైర్ పర్సన్ కు జగదీష్ లు గట్టమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి వెంట స్థానిక ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుదీర్,జడ్పీటీసీ సకినాల భవాని,ఓడిఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా వైస్ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,జిల్లా నాయకులు పోరిక గోవింద్ నాయక్, అధికార ప్రతినిధి ముడతానపల్లి మోహన్,మాజీ ఎంపీపీ ముసర్రాగాని వినయ్ కుమార్,మాజీ జడ్పీటీసీ బేతేల్లి గోపాల్ రెడ్డి,జిల్లా దళిత సేవ సమితి అధ్యక్షులు బొచ్చు సమ్మయ్య,ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షులు పోరిక విజయ్ రాం నాయక్,ఎంపీటీసీలు నునవాత్ మహేష్,రమేష్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు మెరుగు సంతోష్,గడ్డమిద భాస్కర్,
గోవిందరావు పేట ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి,జడ్పీటీసీ తుమ్మలహరిబాబు,ఏటూరునాగారం మండల అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్,తుమ్మ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: