మన్యం టివీ, అశ్వాపురం:అశ్వాపురం వ్యాపారవేత్త కందుల వెంకటయ్య మాతృమూర్తి కందుల నాగరత్నమ్మ ఈరోజు మధ్యాహ్నం మృతి చెందినారు వారి పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చిన మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
*we won't spam you
Post A Comment: