CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు మున్సిపాలిటీ లోని మినీ ట్యాంక్ బండ్ పై ఎల్ఈడీ లైట్లను ప్రారంభించిన విప్,రేగా కాంతారావు

Share it:

 



మన్యం టివి మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా రూ.1 లక్ష.50 వేల రూపాయల తో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లను శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రారంభించారు. వాకింగ్ ట్రాక్ పై నూతనంగా నిర్మిస్తున్న నిర్మాణాలను చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి,అధికారులకు తగు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా,డీసీసీబీ డైరెక్టర్ తుళ్ళూరి. బ్రహ్మయ్య,ఎంపీపీ కారం. విజయకుమారి,జడ్పీటీసి పొశం.నర్సింహారావు,మున్సిపల్ కమిషనర్ నాగ ప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,మండల ప్రజా ప్రతినిధులు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్,మండల,పట్టణ యువజన అధ్యక్షులు హర్షవర్ధన్,రుద్ర వెంకట్,సోషల్ మీడియా ఇంచార్జి శ్యామ్ సుందర్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, రాంబాబు,కృష్ణ,శ్రీను,లక్ష్మయ్య,గణేష్,హరిప్రసాద్,బాబీజన్,మహిళ కార్యకర్తలు, యువజన నాయకులు, బొశెట్టి.రవి ప్రసాద్, రామకోటి,తాత రమణ, సృజన్,తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: