మన్యంటీవీ, అశ్వారావుపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ లో సర్పంచ్ నారం రాజశేఖర్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయ శంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం ఫ్రై డే -డ్రై డే కార్యక్రమం ద్వారా వాటర్ ట్యాంక్స్ క్లిన్ చేయించడం, మురికి గుంటలు వున్నా చోట దోమల నివారణను అరికట్టెందుకు తిమో పాస్ లిక్విడ్ వేయించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ తోడం బుచ్చప్ప, సెక్రటరీ సుజాత, వార్డ్ సభ్యులు రాంబాబు, సుగుణ, ఏయెన్ఎం శాంతి కుమారి, ఆశ కార్యకర్తలు, గుమస్తా మంగరాజు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: