మన్యం టీవీ,బూర్గంపాడు:
బూర్గంపాడు మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామ పంచాయతీ పదవ వార్డుసభ్యురాలు కత్తి వెంకటరమణ భర్త కత్తి వెంకటేశ్వర్లు ఇటీవల అనారోగ్యంతో మరణించిగా వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థికసహయం కింద (10,000/-) పది వేల రూపాయలు చెక్కును అందజేసిన ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు....
ఈ కార్యక్రమంలో బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ నాయకులు,స్థానిక సర్పంచ్ నాగమణి,ఉపసర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, మండల టిఆర్ఎస్ నాయకులు వల్లూరిపల్లి వంశీకృష్ణ, కనకాచారి, కొనకంచి శ్రీను, శ్రామిక శక్తి టిఆర్ఎస్కెవి అధ్యక్షుడు శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: