మన్యం టివి,దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం,జగ్గారం గ్రామం లో యూత్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి గిరిజన దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించి, అలాగే గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన, అశ్వారావుపేట టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ.ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ బండారు సూర్యనారాయణ,ఊకే ఆంజనేయులు, ఉపాధ్యాయులు ఊకే నాగబాబు,వ్యాయామం ఉపాధ్యాయుడు సోయం భద్రం తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: