CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు టిఆర్ఎస్ పార్టీ మహిళ కార్యకర్త కౌర్ ను పరామర్శించిన ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు

Share it:



మన్యం టీవీ మణుగూరు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు మండల టిఆర్ఎస్ పార్టీ మహిళ కార్యకర్త కౌర్ జ్వరంతో బాధపడుతున్నారు అని తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.ఈ సందర్భంగా ఆరోగ్య పరిస్థితి ని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం నర్సింహారావు,ఎంపీపీ కారం.విజయకుమారి,వైస్ ఎంపీపీ కె.వి.రావు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా,ఉప సర్పంచ్ పుచ్చకాయల. శంకర్,టిఆర్ఎస్ పార్టీ మండల మహిళ అధ్యక్షురాలు పాకాల. రమాదేవి,యువజన అధ్యక్షులు హర్షవర్ధన్,పార్టీ నాయకులు, మహిళ కార్యకర్తలు,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: