CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్యం పర్యవేక్షించిన ఎంపీడీవో

Share it:

 


మన్యం మనుగడ, కరకగూడెం:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం పరిధిలోని పలు పాఠశాలలను కరకగూడెం ఎంపీడీవో డి శ్రీను తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠశాలలో చెత్త తొలగింపు పనులను, తరగతి గదులను, టాయిలెట్లను పరిశీలించారు. పాఠశాలల్లో పరిశుభ్రత పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

Share it:

Post A Comment: