మన్యం టీవీ,దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,దమ్మపేట మండల ఎంపీపీ సోయ్యం ప్రసాద్ కుమారుని వివాహ వేడుకకు హాజరై వధూవరుల ను అశ్విరదించిన MLA మెచ్చా నాగేశ్వరరావు,వారి వెంట వైస్ ఎంపీపీ ధారా మల్లిఖార్జునరావు,మండల యూత్ అధ్యక్షులు కాసిని నాగప్రసాద్,నాయకులు మెహన్ రెడ్డి, LSCS డైరెక్టర్ చిన్నంశెట్టి సత్యనారాయ,గండుగులపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు ఎర్ర వసంతర్రావు,దమ్మపేట గ్రామ కమిటీ అధ్యక్షులు యార్లగడ్డ బాబు,నాయకులు పానుగంటి చిట్టి బాబు,కురసం వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.
Post A Comment: