మన్యం టీవీ: ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఈనెల ది. 29 .8.2021 నా ఇల్లందు మండల పరిధిలోని కరెంట్ ఆఫీస్ ఏరియాలోని కొమరం భీమ్ కాలనీ కొమురం భీం స్థలం నందు ఉదయం 11 గంటల నుండి 3గంటల వరకు పుననిర్మాణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ మరియు ఖమ్మం జిల్లా కమిటీ ఈ రెండు కమిటీలు నూతనంగా కమిటీలు ఎన్నిక జరుగును ఈ కార్యక్రమానికి తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు ఆదర్శ్ సొసైటీ రాష్ట్ర బాధ్యులు ఏ డబ్ల్యు సి రాష్ట్ర నాయకులు హాజరుకానున్నారు ఈ కార్యక్రమానికి కి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ మండల వారీగా ఆదివాసీలు పాల్గొనాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ నాయకులు పాల్గొనడం జరిగింది.
Post A Comment: