మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని సమితి సింగారం పంచాయతీ పరిధిలో ప్రపంచ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా జడ్పిటిసి పోశం నరసింహారావు,ఎంపీపీ కారం.విజయ కుమారి, సర్పంచ్ బచ్చల.భారతి కలిసి నులి పురుగుల మందులు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్,ఎంపీడీవో వీరబాబు,ఎం.పీ.ఓ పల్నాటి. వెంకటేశ్వరరావు,డాక్టర్ మౌనిక,వైస్ ఎంపీపీ కరివేద. వెంకటేశ్వరరావు,స్థానిక ప్రజా ప్రతినిధులు,ప్రభుత్వ అధికారులు సిడిపిఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: