మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి ప్రతినిధి(ఆగస్టు 10)::అన్నపురెడ్డిపల్లి మండలంలోని మర్రిగూడెం గ్రామానికి చెందిన మద్ది కుమార్ స్వామి, వయస్సు-45 సంవత్సరాలు.అను వ్యక్తి గత నెల రోజులుగా డెంగ్యూ జ్వరంతో భాధపడుతూ ఖమ్మం లోని మమత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు గతంలోనే మండలంలో మెదటి కరోనా వచ్చి,నేగిటివ్ అయిన వ్యక్తి అని,వైద్య సిబ్బంది తెలిపారు. మృతుడికి భార్య,కుమారుడు, కూతురు ఉన్నారు.
Post A Comment: