CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎంపీ మాలోత్ కవిత

Share it:

 


మన్యం మనగడ, బూర్గంపాడు:

మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని పినపాక నియోజకవర్గ బూర్గంపాడు మండల పినపాక పట్టి నగర్ లో ఇటీవల స్వర్గస్థులైన చంద్రగిరి ఉపేందర్ చిత్ర పటానికి పూలు సమర్పించి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేసిన

మహబూబాబాద్_ పార్లమెంట్ సభ్యురాలు

 మాలోత్ కవితమ్మ

జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత కొండారెడ్డి ,

స్థానిక సర్పంచ్ తెరాస నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు

Share it:

Post A Comment: