మన్యం మనగడ, బూర్గంపాడు:
మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని పినపాక నియోజకవర్గ బూర్గంపాడు మండల పినపాక పట్టి నగర్ లో ఇటీవల స్వర్గస్థులైన చంద్రగిరి ఉపేందర్ చిత్ర పటానికి పూలు సమర్పించి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేసిన
మహబూబాబాద్_ పార్లమెంట్ సభ్యురాలు
మాలోత్ కవితమ్మ
జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత కొండారెడ్డి ,
స్థానిక సర్పంచ్ తెరాస నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు
Post A Comment: