మన్యం టీవీ, అశ్వాపురం:ప్రభుత్వ విప్ పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు అశ్వాపురం మండల పరిధిలోని గొల్లగూడెం, సీతారమపురం, మల్లెలమడుగు, రామచంద్రపురం గ్రామపంచాయితీల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారుల నివాసాలకు వెళ్లి ఎంపీపీ ముత్తినేని సుజాత,తెరాస మండల అధ్యక్షులు కోడి అమరేందర్ చెతులమీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,సర్పంచులు కోడి కృష్ణవేణి,కాకా అశోక్ ,తాటి సుజాత,ఎంపీటీసీ ఎనిక రవి,ఉపసర్పంచులు రాఘవులు,సురేష్ రెడ్డి,తెరాస మండల యువజన నాయకులు వలబోజు మురళీకృష్ణ, ప్రశాంత్ యాదవ్ ,శివకృష్ణ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: