ఏజెన్సీ దళితుల సేవా సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి మేడి సతీష్
పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏజెన్సీ దళితుల సేవా సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి మేడి సతీష్
మన్యం టీవీ మంగపేట.
తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి
శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు
ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం చాలా హర్షించందగ్గ పధకం.
దళిత బంధు పథకం దళితుల ఆత్మగౌరవ అని కూడా అనుకోవచ్చు.
ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ దళితుల కోసం ఇలాంటి పథకం రాలేదు ఈ యొక్క పథకం వల్ల దళితులు అభివృద్ధి ఖచ్చితంగా సాధిస్తారు.
ఈ ఒక్క ప్రభుత్వం దళితుల కోసం మరి కొన్ని పథకాలు కూడా ప్రవేశ పెట్టి దళితుల అభివృద్ధి కోసం పాటుపడాలని కోరుకుంటున్నాం.
అందుకుగాను ఏజెన్సీ దళితుల సేవా సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి సతీష్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు కు ప్రత్యేకమైన ధన్యవాదాలు పత్రిక ముఖంగా తెలుపుకుంటున్నాము.
Post A Comment: