మన్యం టీవీ వాజేడు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1 తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాల పున ప్రారంభించాలని నిర్ణయించారు .ఈ నేపథ్యంలోనే జంగాలపల్లి (వాజేడు )మినీ గురుకులం స్కూల్ తరగతి గదులు పాఠశాల ఆవరణo పై వాజేడు మండల స్పెషల్ ఆఫీసర్ విజయ భాస్కర్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్. ఎమ్మార్వో. అల్లం రాజ్ కుమార్. పంచాయతీ సెక్రెటరీ చిచ్చడి అశోక్. తదితరులు పాల్గొన్నారు
Post A Comment: