CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రభుత్వ పాఠశాలల్లో హ్యాండ్ బోర్లకు మరమ్మతులు

Share it:

 


మన్యం టీవీ, అశ్వాపురం:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం లో సెప్టెంబర్ 1 నుండి బడులు తెరుచుకోనున్న సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో కు వచ్చే విద్యార్థులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సర్పంచ్ మర్రి మల్లారెడ్డి తెలిపారు. శనివారం ఆయన ఆయా పాఠశాలల్లో విస్త్రృతంగా పరిశీలించారు. మొండి కుంటB.G కొత్తూరు గ్రామంలో ప్రాథమిక పాఠశాల లో విద్యార్థులకు నీటి ఇబ్బందులు రాకుండా చేతి పంపు రిపేర్ చేయించారు.

Share it:

Post A Comment: