సర్పంచ్ పూసం నరేష్. మన్యం టీవీ వాజేడు. ములుగు జిల్లా వాజేడు మండలం గణపురంలో ఆల్బెండజోల్ టాబ్లెట్లను పిల్లలకు వేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూసం నరేష్ మాట్లాడుతూ పిల్లలకు ఆల్బెండజోల్ టాబ్లెట్లను తప్పనిసరిగా వేయించాలని లేదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చేతులు శుభ్రపరచుకోవడం ,గోళ్లను చిన్నగా కట్ చేసుకోవడం, ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో లో ఐ సి డి ఎస్ సి సూపర్వైజర్ పుష్పలత .అంగన్వాడి టీచర్. దేవ కుమారి. ఆశ వర్కర్ .సరిత ఇర్ప .రమణ పాల్గొన్నారు
Post A Comment: