మన్యం టీవీ వాజేడు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలలు, కళాశాలలు పున ప్రారంభానికి సిద్ధమవుతున్న తరుణంలో గత రెండు సంవత్సరాలుగా మూతపడి ఉన్న జంగాలపల్లి (వాజేడు) మినీ గురుకులం పాఠశాలల భవనాలను పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారూ ఈ ఆవరణంలో ఉన్న చెత్త కలుపు మొక్కలు తీసేశారు పాఠశాల తరగతి గదులను శానిటైజర్ చేశారు స్కూల్ కాంపౌండ్ మొత్తం బ్లీచింగ్ పౌడర్ చల్లించారు విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పాఠశాలలు నిర్వహించబడతాయి
Post A Comment: