మన్యం టివి దుమ్ముగూడెం ఆగస్టు 06: దుమ్ముగూడెం మండలం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు వైద్యాధికారి డాక్టర్ చైతన్య ఈరోజు ఫ్రైడే ఫ్రైడే నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటిటీని సందర్శించి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దోమలు పెరగకుండా నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు.కారోన వ్యాధి కారోన గురించి అవగాహన కల్పించారు ప్రతి ఒక్కర వ్యాక్సిన్ వేసుకుంటే నుండి కారోన రక్షణ పొందగలరని చెప్పారు అందులో భాగంగా హెల్త్ క్యాంపులు నిర్వహించి దగ్గు జ్వరంతో బాధపడుతున్న వారిని పరిశీలించారు ఈ కార్యక్రమంలో అధికారి చైతన్య ,గ్రామ సర్పంచ్ శివరామకృష్ణ, పంచాయతీ సెక్రెటరీ యాకోబ్, హెల్త్ అసిస్టెంట్ బాబురావు, యశోద ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: