👉 విప్ రేగా కృషి...
👉 ఆ మారుమూల పల్లెలకు టి ఎస్ ఆర్ టి సి బస్ సౌకర్యం
👉 హర్షం వ్యక్తం చేసిన రెండు గ్రామాల ప్రజలు
మన్యం మనుగడ, కరకగూడెం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం మారుమూల ఏజెన్సీ పల్లెల అయినా కొత్తగూడెం, పాయంవారి గుంపు నుండి ములుగు జిల్లా రంగాపురం వరకు శుక్రవారం నుండి నూతన బస్సు సర్వీసులు ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు తెలిపారు. స్వతంత్ర అనంతరం రేగా కాంతారావు కృషితో ఆ పల్లెలు మొదటిసారిగా ప్రభుత్వ సర్వీసులు బస్సులు నడవడంతోసంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Post A Comment: