మన్యం మనుగడ, బూర్గంపాడు:
CPM మండల కమిటీ సభ్యుడిగా బాధ్యతల్లో ఉండి,కన్న తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసిన మళ్లీ కృష్ణ ని CPM పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.CPM పార్టీ వల్ల గుర్తింపు తెచ్చుకుని,పార్టీకి వెన్నుపోటు పొడవడం కన్నతల్లి పాలు తాగి రొమ్ము గుద్దటమే తప్ప మరొకటి కాదన్నారు.పార్టీ ద్రోహుల నుండి పార్టీ కాపాడుకునే పని చేస్తామని బత్తుల వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
Post A Comment: