మన్యం టివి,దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలో ఈరోజు పట్వారిగూడెం(గ్రామం) లో శ్రీ సీతారామ ఆలయం ఎదురుగా గల స్థలం లో గ్రామస్థుల అందరి సహకారంతో నిర్మించబడిన కళ్యాణ మండపమును ప్రారంభించిన అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,ఎంపీపీ సోయ్యం ప్రసాద్,ఆత్మ కమిటీ చైర్మన్ KV,వైస్ ఎంపీపీ ధారా మల్లఖార్జునరావు,మండల అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు,నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ,ఏంచేస్తునావు మాజీ వైస్ ఛైర్మన్ కొయ్యల అచుత్రరావు,నాయకులు అబ్ధుల్ జిన్నా,సర్పంచ్ మోగిలి అంజలి,ఎంపీటీసీ కుర్రమ్ కమల,బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు రెడ్డిమల్ల వెంకటేశ్వరావు,నాయకులు రాయల నాగేశ్వరావు, బొల్లికొండ ప్రభాకర్,లైన్స్ క్లబ్ సభ్యులు,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: