*రూ.1,09,500 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు మణుగూరు టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు ఆధ్వర్యంలో పేద ప్రజల సంక్షేమం కోసం,ఆపదలో ఉన్న వారికి సహాయం అందించడానికి, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన రూ.1,09,500 రూపాయల విలువ గల చెక్కులను మొత్తం 4 మంది లబ్ధిదారుల కు చెక్కులను అందజేసిన జడ్పీటీసీ పొశం. నర్సింహారావు,పిఎసిఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్, హరి ప్రసాద్,తుపుడి.శ్రీను, వేముల.లక్ష్మయ్య,గణేష్ గణేష్,యువజన నాయకులు రాజేష్,రమేష్ , తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: