మన్యం టీవీ మంగపేట.
ములుగు జిల్లా మంగపేట మండలం లోని వాటర్ ట్యాంకు కట్టి సంవత్సరం అవుతున్న ఇంతవరకు ఆ ట్యాoకు ఉపయోగంలో లేదు. ఆ ట్యాoకు ప్రజలకు నీళ్ల పంపించడం కోసమా లేక ఎందుకు కట్టారు. ఆ ట్యాoకు లో సిమెంట్ బస్తాలు కట్టెలు వివిధ చెత్త చెదారం ఉన్నవి. ఆ ట్యాoకు క్లీన్ చేసి పొదుమురు కు ఇంట్టింట నల్లలు పెట్టారు కానీ వాటి కి నీళ్లు రావు పేరుకు మాత్రం మిషన్ భగీరథ నీళ్లు ఇంట్టింట సురక్షితమైన నీళ్లు అని చెపుతారు. జవంగుల చంద్రం ఇట్టి దగ్గర కట్టిన నీళ్ల ట్యాo కు కనెక్షన్ను ఇవ్వాలని ఎమ్మార్పీస్ మండల ఇంచార్జి సురేష్ మాదిగ డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మార్పీస్ నాయకులు లంజపెళ్లి పున్నారావు, ఆదినారాయణ, గుండెట్టి జంపయ్య మాదిగ మాలమహనాడు నాయకులు,బేత నర్సింహారావు, కాట ఆదిలక్ష్మి, బాణల నరేందర్, నిరూపయోగంగా పడి ఉన్న ట్యాంకు ను ఓపెన్ చేయాలని దళిత నాయకులు ఈ సందర్బంగా చేసారు.
Post A Comment: