మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(ఆగస్టు 06):: తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్. 88 వ జయంతి వేడుకలను అన్నపురెడ్డిపల్లి మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘనంగా నిర్వహించారు.
Post A Comment: