మన్యం టీవీ,బూర్గంపాడు:
భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో కొద్దీ రోజుల క్రితం జరిగిన వివాదాస్పద గొడవలో గాయపడి చికిత్స పొంది ఇంటికి చేరుకున్న టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సబ్యులు గంగపూరి శేఖర్ ని పరామర్శించి ధైర్యం చెప్పి, రేగా విష్ణు ట్రస్ట్ ద్వార 50000 వేల రూపాయల చెక్కును అందజేసిన ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు....
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కామారెడ్డి శ్రీలత, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ గోపిరెడ్డి రమణా రెడ్డి,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదిష్,పార్టీ నాయకులు, గోనెల నాని, బొల్లు సాంబ, షబీర్ పాషా, బొల్లు రవి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: