మన్యం టీవీ,బూర్గంపాడు:
బూర్గంపాడు మండలం సారపాక మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బసప్ప క్యాంపు కాలనీకి చెందిన టిఆర్ఎస్ మైనార్టీ నాయకులు మహమ్మద్ గుల్ తల్లి గారు ఇటీవల అనారోగ్యంతో మరణించిగా వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ..
ఈ కార్యక్రమంలో బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, వల్లూరిపల్లి వంశీకృష్ణ, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: