మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం సింగరేణి ఓ సి -2 డంపర్ ఆక్సిడెంట్ లో ఇటీవల మరణించిన వేల్పుల. వెంకన్న యాదవ్,పెద్ద కర్మలు మణుగూరు లోని రాజపేట లో జరిగినవి.మణుగూరు మండల యాదవ్ కుటుంబ పెద్దలు అందచేసిన డొనేషన్ తో మణుగూరు మండల యాదవ కమిటీ సభ్యులు 1 క్వింటా బియ్యం ను వారి కుటుంబ సభ్యులకు అందచేసి,వెంకన్న యాదవ్, పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మణుగూరు యాదవ కమిటీ అధ్యక్షులు మేకల.ఆది లింగయ్య యాదవ్,మంగి. వీరయ్య యాదవ్,కమిటీ సభ్యులు గంట.గోవర్ధన్ యాదవ్,బొల్లు.రామ కృష్ణ యాదవ్,అర్పినేని.కృష్ణ యాదవ్,పరాల.మల్లయ్య యాదవ్,మేకల.గోపి యాదవ్,చంద్రకాని.వినీల్ యాదవ్,మంగి.మల్లికార్జున్ యాదవ్,జక్కుల.నారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: