మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి మాజీ కార్మికుడు ఆరోగ్యంతో బాధపడుతున్న చింతల. వీర్రాజును పరామర్శించి రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు ద్వారా రూ.20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు.ఈ కార్యక్రమం లో జెడ్పీటీసీ పొశం. నరసింహారావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా,మణుగూరు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి.నవీన్, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు వట్టం.రాంబాబు,శ్రీను,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: