మన్యం మనుగడ,
ఆదివాసీ బృందం ఆధ్వర్యంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క ని కలిసి ఏజెన్సీలో గోస పడుతున్న ఆదివాసీ గిరిజన పోడు రైతులకు అండగా ఉండి వారి తరుపున పోరాడాలని,*పోడు భూములు సాగుచేస్తున్న రైతులలో ఆత్మస్థైర్యం నింపేల ఏజన్సీ ప్రాంతాలైన పూర్వ ఉమ్మడి జిల్లాలైన ఖమ్మం, వరంగల్, అదిలాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలో పర్యటించి పోడు రైతులకు భరోసా కల్పిoచాలని కోరనైనది
ఈ కార్యక్రమంలో TS ATF రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మోకాళ్ళ శ్రీనివాసరావు, కబ్బాకుల రవి, భద్రాద్రి కొత్తగూడం జిల్లా కాంగ్రెస్ నాయకులు కట్రo నర్సింహారావు, ములుగు కాంగ్రెస్ నాయకులు అరెo లచ్చుపటేల్, TS ATF నాయకులు కుంజ కృష్ణ, ఊకే కృష్ణ, సున్నo నాగేశ్వరరావు, కొర్రి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ చంద్రుగొండ మండల అధ్యక్షుడు బొర్రా సురేష్, ఎన్కుర్ నాచారం సర్పంచ్ వర్స రాంబాబు, ఉపాధ్యాయులు బొల్లి గోపాల్ రావు, వాసం నరేష్, సిద్దబోయిన వెంకటేశ్వర్లు, యూత్ నాయకులు కాక శివశంకర ప్రసాద్, వాడే ప్రవీణ్, ఎనిక బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: