మన్యం టీవీ ఏటూరు నాగారం
వరంగల్ జిల్లా నర్సం పేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తండ్రి రాజీ రెడ్డి మరణించగా వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క.ఈ కార్యక్రమంలో ములుగు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,ములుగు మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా
సహకార సంఘం ములుగు వైస్ చైర్మన్ మర్రి రాజు,ఎంపీటీసీ మవూరపూ తిరుపతి రెడ్డి,ఆత్మ డైరెక్టర్ ఆకు తోట చంద్రమౌళి,
మేడం రమణకర్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: