గుండాల జూలై 19 (మన్యం మనుగడ) కొడవటంచ గ్రామంలో శనివారం ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైన ఈ సం బక్కయ్య కుటుంబాన్ని గుండాల ప్రజా ప్రతినిధులు న్యూ డెమోక్రసీ నాయకులు ఆదుకున్నారు. వారి కుటుంబానికి 50 కేజీల బియ్యం కూరగాయలు గిన్నెలు మరియు నిత్యవసర వస్తువులను వారికి అందజేశారు. మరికొందరు ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి జెడ్పిటిసి రామక్క, ఎంపీపీ ముక్తి సత్యం, పడుకో గూడెం సర్పంచ్ జయసుధ, గుండాల సర్పంచ్ సీతారాములు, పిఎసిఎస్ మాజీ చైర్మన్ వై వెంకన్న , ఈ సం కృష్ణ , అరెం నరేష్ , పీ వై ఎల్ నాయకులు రవి , గ్రామస్తులు ఈ సం రాంబాబు, ఈ సం మల్లయ్య ఉన్నారు
Post A Comment: