CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించిన సిపిఐ ప్రజా సంఘాల నాయకులు

Share it:

 


మన్యం టీవీ,అశ్వాపురం :సీతమ్మ సాగర్ బునిర్వశితుడు  ఇటీవల ఆత్మ హత్య యత్నం చేసి కోలుకున్న నేలపట్ల వెంకట్రాంరెడ్డి కుటుంబ సభ్యులను  సిపిఐ అనుబంధ ప్రజా సంఘాల నాయకులు పరామర్శించి దైర్యం చెప్పారు మనో నిబ్బరం తో సమస్య లను అడిగామించాలని ఆత్మ హత్య యత్నాలు చేయొద్దని ప్రభుత్వం పోరాడాలని మీకు అండగా ఉంటామని వారు అన్నారు. ఈ కార్యక్రమం లో రైతు సంగం జిల్లా అధ్యక్షులు ముత్యాల విశ్వనాధం కార్యదర్శి ఏపూరి బ్రహ్మం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరావు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వెర్పుల మల్లికార్జున్, బి కే ఏం యు జిల్లా సహాయ కార్యదర్శి విషంశెట్టి పూర్ణ చందర్ రావు, గుగులోత్ రాంచందర్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: