CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆయకట్టు రైతుల సమావేశం

Share it:

 


 మన్యం టీవీ, అశ్వాపురం:ఈ రోజు తుమ్మలచెరువు ఆయకట్టు రైతుల సమావేశం మొండికుంట గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో రైతుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయి తుమ్మలచెరువు లోకి 14 అడుగులు నీళ్లు వచ్చినందున వచ్చే ఆదివారం 25/7/21న తూములు తీసి ఆయకట్టు కు నీళ్లు వదలాలని రైతులు ఏకగ్రీవంగా సంబంధిత ఇరిగేషన్ ఏ ఈ కి తెలియజేసి అమోదించారు. ఈ కార్యక్రమం లో మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, ఎంపీటీసీ కమాటం నరేష్, ఏ ఈ రైతులు సుచరిత, రైతులు జాలే రామకృష్ణారెడ్డి, అక్కిన శ్రీనివాసరావు, కమాటం వెంకటేశ్వరరావు, బద్దం వెంకటరెడ్డి, ముస్కు శ్రీనివాసరెడ్డి,తోకల వీరయ్య, బిక్కసాని సత్యనారాయణ, ముద్దం సైదిరెడ్డి, శ్యామల యాదగిరి రెడ్డి, పుల్లారెడ్డి రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: