మన్యం మనుగడ, మణుగూరు:
భాద్రద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి ఏరియా కె. సి. హెచ్. పి మైన్ లో విధులు నిర్వహిస్తున్న బడుగు. నాగేశ్వర రావు(32 )యువ కార్మికుడు డెంగ్యూ బారిన పడి మృతి చెందాడు.యువ కార్మికుని మృతిపట్ల మణుగూరు టిబిజికేయస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి. ప్రభాకర రావు విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
Post A Comment: