ఉప్పొంగుతున్న వాగులు
గుండాల జూలై 22 (మన్యం మనుగడ) మండలంలో గత అర్థరాత్రి నుండి వాన దంచికొట్టడం తో మండలంలోని మల్లన్న వాగు, కిన్నెరసాని, ఏడి మెలికల వాగు, దున్నపోతుల వాగు, ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కిన్నెరసాని ఉప్పొంగడంతో మళ్లీ దాటుడు బండల వద్ద పాత పరిస్థితి నెలకొంది. చేను పనులకోసం కిన్నెరసాని వాగు దాటి అవతలకు వెళ్ళినవారు ననా ఇబ్బందులకు గురయ్యారు
Post A Comment: